ఎన్నో రోజులుగా కడుపు నొప్పితో బాధ పడుతున్న మహిళ చివరికి ఆసుపత్రికి వెళ్లింది. డాక్టర్లు స్కానింగ్ చేసి చూడగా గాల్ బ్లాడర్లో పెద్ద ఎత్తున రాళ్లు ఉండటాన్ని గుర్తించారు. తర్వాత ఏమైందంటే..?
నైరుతీ రుతుపవనాలు భారత దేశంలోకి ప్రవేశించాయి. అండమాన్ నికోబార్ దీవుల్లోకి అవి ముందుగా వచ్చినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మరో పక్క కొన్ని రాష్ట్రాల్లో ఎండలు తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరా
మూవీ మేకర్స్ తనను తెలుగు ఇండస్ట్రీలో లేకుండా చేస్తామని బెదిరిస్తున్నారంటూ హీరోయిన్ పాయల్ రాజ్పుత్ ఇన్స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆమె వెల్లడించారు.
మూడు వారాల క్రితం ఓ పసిబిడ్డ తల్లి చేతుల్లోంచి పొరపాటున సన్షేడ్ మీదికి జారిపడింది. అపార్ట్మెంట్ వాసులు దీన్ని గుర్తించి తెలివిగా బిడ్డని రక్షించిన వీడియో వైరల్గా మారింది. దీంతో నెట్లో ఆ బిడ్డ తల్లిపై తీవ్రంగా ట్రోలింగ్స్ వచ్చాయి. డ
గత వారాంతంలో భారీ పెరుగుదలను నమోదు చేసిన వెండి, బంగారం ధరలు ఏ మాత్రం తగ్గలేదు. సోమవారం వాటి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేని ధర ఎంత ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.
రాకేష్ శర్మ తర్వాత స్పేస్లోకి అడుగుపెట్టిన భారతీయుడిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించారు. ఆయన మొదటి భారతీయ స్పేస్ టూరిస్ట్గానూ నిలిచారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
స్క్రీన్లకు దూరంగా కొన్ని రోజులు గడిపితే మనలో పేరుకున్న డిజిటల్ చెత్త అంతా వదిలి కాస్త మానసిక ప్రశాంతత వస్తుంది. అందుకే ఇప్పుడు డిజిటల్ డిటాక్స్ అనేది ప్రాముఖ్యతను సంతరించుకుంటోంది. ఏంటిది? దీని కోసం మనం ఏం చేయాలి?