ఈ వేసవి మొదలైన దగ్గర నుంచి బుధవారం రాజస్థాన్లో అత్యధికంగా 51 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని ఐఎండీ తెలిపింది. దిల్లీలోనూ ఇంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రోహిణీ కార్తె ఎండలతో సతమతం అవుతున్న ప్రజలకు చల్లని వార్త వచ్చింది. నైరుతీ రుతుపవనాలు అనుకున్న దానికంటే ఒక రోజు ముందుగానే నేడు కేరళను తాకాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కాంగ్రెస్ నేత శశి థరూర్ పీఏ దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారు. ఈ విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని థరూర్ స్పష్టం చేశారు.
ఇంటర్నెట్ మూవీ డాటా బేస్(IMDb)లో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది చూసిన ఇండియన్ స్టార్ల జాబితాలో దీపికా పదుకొనే మొదటి స్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో ఎవరెవరు ఉన్నారంటే..?
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో రేవ్ పార్టీ న్యూస్ హాట్ టాపిక్గా మారింది. ఈ విషయమై విలేకరులు మంచు లక్ష్మిని ప్రశ్నించగా ఆమె సీరియస్గా స్పందించారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..?
రెమాల్ తుపాను కారణంగా పశ్చిమ బెంగాల్ మాత్రమే కాదు.. ఈశాన్య రాష్ట్రాలు సైతం తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి చదివేయండి.