అమెరికాలో ఉన్న ఓ భారతీయ నగల దుకాణాన్ని దుండగులు కేవలం మూడే మూడు నిమిషాల్లో దోపిడీ చేశారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ దోపిడీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి. చదివేయండి.
కొంత మందికి రాత్రి పొద్దుపోయాక భోజనం చేసే అలవాటు ఉంటుంది. తిన్న వెంటనే ఇక నిద్రకు ఉపక్రమిస్తూ ఉంటారు. ఇది పైకి చిన్న విషయంలాగే కనిపించవచ్చగానీ మన ఆరోగ్యంపై చాలా దుష్ప్రభావాన్ని చూపించే అంశం. ఎందుకంటే...?
కొంత మంది ఎప్పటి కప్పుడు కొత్త సిమ్ కార్డుల్ని తీసుకుని పాత వాటిని అలానే వదిలేస్తుంటారు. మరసలు మన పేరున ఎన్ని నెంబర్లు ఉండొచ్చు. మన ఆధార్పై గరిష్ఠంగా ఎన్ని సిమ్లు తీసుకోవచ్చు? తెలుసుకుందాం రండి.
ఈ ఉదయం ఛత్తీస్గఢ్లోని అటవీ ప్రాంతంలో భద్రతాబలగాలు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది నక్సలైట్లు, ఓ భద్రతా సిబ్బంది మృతి చెందారు.
రెండు దేశాల ప్రధాన మంత్రులు కలిసి దిగిన సెల్ఫీ ఇప్పుడు ఆన్లైన్లో వైరల్గా మరింది. భారత్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఇటలీ ప్రధాని సెల్ఫీ దిగిన ఫోటో ఇప్పుడు నెట్లో హల్ చేస్తోంది.
అంతర్జాతీయ క్రికెట్లో తొలి అడుగులు వేస్తున్న అమెరికా టీ20 క్రికెట్ సూపర్ 8లోకి దూసుకెళ్లిపోయింది. ఏళ్ల అనుభవం ఉన్న పాకిస్థాన్ జట్టు సిరీస్ నుంచి ఔట్ అయ్యింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.