ఇటీవల కాలంలో రకరకాలుగా మోసగాళ్లు సైబర్ క్రైంకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ రిటైర్డ్ మహిళా ఉపాధ్యాయురాలు భయపడి ఎనిమిది లక్షలు వారి ఎకౌంట్కు ట్రాన్స్వర్ చేసిన ఘటన చోటు చేసుకుంది. ఇలాంటి వాటిపై అంతా అవగాహనతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అ
పసిడి, వెండిపై పెట్టుబడి పెట్టాలని అనుకునేవారు రోజు వారీ వీటి ధరల్ని చూస్తూ ఉండటం ఆవస్యకం. మరి ఇవాల్టి వెండి, బంగారం ధరల్ని తెలుసుకోవడానికి దీన్ని చదివేయండి.
బాలీవుడ్, టాలీవుడ్లోనే కాకుండా ఇతర భాషల్లోనూ నటిస్తూ బిజీబిజీగా ఉంది మిల్కీ బ్యూటీ తమన్న. ఆమె ఆ ఒక్కరోజు మాత్రం తనకు స్నానం చేయడం ఇష్టం ఉండదని చెబుతోంది.
సినిమా ఫలితాల గురించి తాను ఎక్కువగా అంచనాలు వేసి ఆలోచించనని రామ్ చరణ్ అన్నారు. తనకు అప్పగించిన పనికి వంద శాతం న్యాయం చేశానా? లేదా? అనేది మాత్రమే చూస్తానని తెలిపారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో ఆయన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
విఘ్నేష్ శివన్, నయనతార దంపతులు ఇన్స్టాలో పంచుకున్న ‘బాహుబలి’ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. తమ పిల్లలతో సరదాగా నదిలో బాహుబలి మార్క్ సీన్ని రీ క్రియేట్ చేసి ఆ ఫోటోలను వారు పోస్ట్ చేశారు.
ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆహారం తీసుకునే వారు చాలా మంది రోజూ మూడు, నాలుగు బాదం గింజల్ని తప్పకుండా తింటుంటారు. మరి ఇలా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అనేకం. అవేంటంటే?
కాంచనగంగ ఎక్స్ప్రెస్ని ఓ గూడ్సు రైలు ఢీకొట్టడంతో భారీ రైలు ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ఇంకా వివరాలు అందాల్సి ఉంది.