రష్యా - ఉక్రెయిన్ల మధ్య యుద్ధాన్ని వెనువెంటనే ఆపేస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. తమ కండిషన్లకు ఉక్రెయిన్ ఓకే అయితే యుద్ధం ముగిస్తామంటూ కీలక ప్రకటనలు చేశారు.
అటుగా వచ్చిన అడవి ఏనుగుతో రీల్ చేద్దామని ఓ యువకుడు ప్రయత్నించాడు. ఆ ఏనుగు కాలితో తొక్కి అతడిని హతమార్చింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
కువైట్లో బుధవారం జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన భారతీయుల మృత దేహాలను భారత వైమానిక దళ విమానం కేరళకు తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో ఉంటున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులు... తదితరుల పింఛనును పెంచుతూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జీవోను జారీ చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయవచ్చు.
హైదరాబాద్లో ఓ రియల్ ఎస్టేట్ మోసం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పొలం తాకట్టుపెట్టి డబ్బు తీసుకోవాలనుకున్న వారి పొలాన్ని డబ్బులు ఇవ్వకుండానే కొట్టేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి. చదివేయండి.
అమెరికాలో విద్యను అభ్యసించడానికి స్టూడెంట్ వీసాల జారీ భారత దేశ వ్యాప్తంగా ఉన్న సెంటర్లలో ప్రారంభం అయింది. గత రికార్డులను తిరగరాస్తూ ఈ ఏడాది వీసాల జారీ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని సీతన పల్లి హైవే దగ్గర రెండు లారీలు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు మృతి చెందారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.