టెలికాం స్పెక్ట్రమ్ని ప్రభుత్వం వేలానికి పెట్టింది. మొత్తం రూ.96,238 కోట్ల విలువైన స్పెక్ట్రమ్ని వేలానికి పెట్టగా దాదాపుగా రూ.11,340 స్పెక్ట్రమ్ మాత్రమే అమ్ముడుపోయింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి చదివేయండి.
హసన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై తాజాగా మరో కేసు నమోదు అయ్యింది. మహిళను వీడియోకాల్లో నగ్నంగా మారాల్సిందిగా వేధింపులు గురి చేసినట్లు ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
వరుసగా రెండో సారి లోక్ సభ స్పీకర్గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. తనపై విశ్వాసం ఉంచి ఎన్నుకున్నందుకు సభ్యులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఆయనను ప్రశంసించారు. స్పీకర్ ఎన్నికకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయం
హిమాలయాల మీద అద్భుతమైన మెరుపులు మెరిశాయి. గైజాంటిక్ జెట్స్ అని పిలిచే ఈ అరుదైన మెరుపుల చిత్రాలన్ని తాజాగా నాసా విడుదల చేసింది. వీటి ప్రత్యేకతనూ వివరించింది.
మనం దాదాపుగా చాలా కూరల్లో వెల్లుల్లిని వాడుతుంటాం. అయితే అలా కాకుండా రాత్రి పడుకునే ముందు ఓ వెల్లుల్లి రెబ్బను తిని చూడండి. ఆరోగ్యాన్ని అది అనేక రకాలుగా మెరుగుపరుస్తుంది. ఆ వివరాలే ఇక్కడున్నాయి. చదివేయండి.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీ ప్రతిపక్ష హోదాపై ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పీకర్కు బహిరంగ లేఖ రాశారు. దీంతో ఈ విషయమై ఏపీ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
ప్రయాణికులు రైళ్లలో మరింత సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వీలుగా భారతీయ రైల్వే శాఖ ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలను తీసుకొస్తూ ఉంటుంది. కొత్తగా వచ్చిన ఓ నిబంధన ప్రకారం ఇప్పుడు మిడిల్ బెర్తుల్లో ఉదయం ఆరు దాటాక పడుకుంటే జరిమానా పడే అవకాశాలుంటా
తనపై అభ్యంతరకరంగా మీమ్స్ క్రియేట్ చేసిన మీమర్లపై రేణూ దేశాయ్ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్తో తన పిల్లలు ఉన్న ఫోటోను పోస్ట్ చేస్తూ ఆమె ఈ విషయమై ఏమన్నారంటే..?