• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

బాబుతో వెళ్తే పవన్ కు నష్టం: టిడిపిపై లక్ష్మీపార్వతి ఫైర్

లక్ష్మి పార్వతి మరోసారి తెలుగుదేశం నేతలపై మండిపడ్డారు. వార్డు మెంబర్ గా గెలవలేని వ్యక్తి ఇప్పుడు పాదయాత్రకు సిద్ధమయ్యారని ఎద్దేవా చేశారు. ఫైబర్ నెట్ స్కామ్ లో దోపిడీకి పాల్పడ్డ వాడు నీతిమంతుడిగా ప్రజల ముందుకు వస్తున్నాడని విమర్శించారు. కేంద్రం సీరియస్ గా దృష్టి సారిస్తే యువ నాయకుడికి జైలు ఖాయం అన్నారు. న్యాయ వ్యవస్థపై ఎదురు దాడి చేసే తప్పుడు సాంస్కృతికి ప్రతిపక్షం తెర తీసిందన్నారు. రూ.100 చీర, ...

January 25, 2023 / 01:04 PM IST

Varahi : ఇంద్రకీలాద్రిపై వారాహికి బుధవారం పూజలు.. ప్రకటించిన జనసేనాని

Varahi : జనసేన పార్టీ ఎన్నికల ప్రచార రథం వారాహికి బుధవారం అంటే జనవరి 25న విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూజలు నిర్వహిస్తారని జనసేన పార్టీ ప్రకటించింది. బుధవారం ఉదయం 8 గంటలకు పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వారాహి పూజలో భాగంగా ముందు ఆయన కనక దుర్గమ్మను దర్శించుకొని ఆ తర్వాత అమ్మవారి సన్నిదానంలో వారాహికి శాస్త్రోక్తంగా పూజలు జరిపిస్తారు. ఇవాళ జగిత్యాల జిల్లాలోని క...

January 24, 2023 / 09:43 PM IST

వైసీపీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకు గుండెపోటు

పోలవరం వైసీసీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు రాజమండ్రి సాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన తర్వాత స్టంట్ వేశారు. ఐసీయూ అబ్జర్వేషన్‌లో ఉంచారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే భార్య రాజ్యలక్ష్మి చెప్పారు. రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్...

January 24, 2023 / 09:25 PM IST

టీటీడీ లడ్డూ కౌంటరులో రూ.2 లక్షలు చోరీ

తిరుమల లడ్డూ కౌంటర్‌లో చోరీ జరిగింది. కార్పొరేషన్ ఉద్యోగి నుంచి రూ.2 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరా ఫుటేజి ద్వారా అనుమానితుడిని టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుమల లడ్డూ కాంప్లెక్సులో రాజా కిషోర్ కౌంటర్ బాయ్‌గా చేరాడు. శ్రీ లక్ష్మీ శ్రీనివాస మాన్ పవర్ కార్పొరేషన్ ద్వారా నెలరోజుల క్రితం డ్యూడీలో జాయిన్ అయ్యాడు. సోమవారం రాత్రి 36వ కౌంటరులో వర్...

January 24, 2023 / 07:41 PM IST

ఎన్నికలే లక్ష్యం.. పాదయాత్రల పర్వం

అధికారం మారాలంటే నేతలు కొత్త స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. ఉచిత పథకాలు, హామీలు ఇవ్వడంతోపాటు జనంతో కలిసి పాదయాత్ర చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ చేపట్టిన పాదయాత్రకు విశేష స్పందన వచ్చింది. ఆ తర్వాత చంద్రబాబు, జగన్ కూడా పాదయాత్ర చేసి అధికారం దక్కించుకున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర సీజన్ నడుస్తోంది. ఏపీలో వారాహి వాహనంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, యువగళం పేరుతో నారా లోకేశ్,...

January 24, 2023 / 06:34 PM IST

కొండగట్టులో 2024 ఎన్నికల పొత్తులపై పవన్ కళ్యాణ్ క్లారిటీ

జనసేనాని పవన్ కళ్యాణ్ మంగళవారం కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకున్న విషయం తెలిసిందే. తన ఏపీ యాత్ర కోసం ఉపయోగించే ఎన్నికల రథం వారాహి వాహనానికి కొండగట్టులో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. పొత్తుల విషయంలో మూడు ఆప్షన్లు ఉన్నాయని చెప్పారు. ఆయన వచ్చే ఎన్నికల విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారు. మూడు ఆప్షన్లలో ఒక ఆప్షన్ గా బీజ...

January 24, 2023 / 05:11 PM IST

పోటీ చేయను, వారికి టికెట్ ఇస్తే సహకరించం: రాయపాటి

వచ్చే ఎన్నికలలో నేను మళ్లీ పోటీ చేయకపోవచ్చునని మాజీ పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు అన్నారు. నరసరావుపేట ఎంపీ సీటు పైన కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సీటును కడప వాళ్లకు ఇస్తే కచ్చితంగా ఓడిస్తామని షాకింగ్ కామెంట్స్ చేసారు. తమ వర్గం సహకరించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. గుంటూరు అమరావతి రోడ్డులో నిర్వహించిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ...

January 24, 2023 / 03:14 PM IST

నారా లోకేశ్ పాదయాత్రకు లైన్ క్లియర్..పోలీసులు అనుమతి

నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు ఎట్టకేలకు అనుమతి లభించింది. పోలీసులు అనుమతి ఇస్తారా? లేదా? అనే ఉత్కంఠకు తెరపడింది. ఈ విషయాన్ని చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. దీంతో ముందుగానే నిర్ణయించిన జనవరి 27న ఫిక్స్ చేసిన ముహూర్తానికే కుప్పం నియోజకవర్గం నుంచి లోకేశ్ పాదయాత్ర ప్రారంభంకానుంది. పోలీసుల నుంచి అనుమతి కోసం టీడీపీ నేతలు ఎన్నో విధాలుగా యత్నించారు. కానీ పోలీసుల నుంచి ఎటు...

January 24, 2023 / 01:18 PM IST

రోజాపై నిప్పులు చేరిగిన అనిత

తమ పార్టీ నేత నారా లోకేష్ పాదయాత్ర ప్రభుత్వానికి వణుకు పుట్టిస్తుందని తెలుగుదేశం మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శలు గుప్పించారు. ఆయన పాదయాత్రతో వైసీపీ కుక్కలకు జ్వరం పట్టుకుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పాదయాత్ర చేసే హక్కు ఉందన్నారు. పోలీసులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. తండ్రి మృతిని కూడా జగన్ రాజకీయం చేశారని ధ్వజమెత్తారు. .మంత్రి రోజాకు రాజకీ...

January 24, 2023 / 10:57 AM IST

చికాగోలో కాల్పులు, తెలుగు విద్యార్థి మృతి

అమెరికాలో దుండగుడు జరిపిన కాల్పులలో తెలుగు విద్యార్థి దుర్మరణం చెందాడు. మరొక విద్యార్థికి గాయాలు అయ్యాయి. వీరితోనే ఉన్న మరో తెలుగు విద్యార్థి కాల్పుల ఘటన నుండి బయటపడ్డారు. విజయవాడకు చెందిన నందెపు దేవాశిష్‌ హైదరాబాద్‌లో ఉంటూ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. తెలంగాణలోని సంగారెడ్డి రామచంద్రాపురంకు చెందిన సాయిచరణ్ ఈ నెల 11న అమెరికాలో ఎంఎస్‌ కోసం వెళ్లారు. వీరు చికాగోలోని గవర్నర్‌ స్టేట్‌ యూనివర్...

January 24, 2023 / 08:10 AM IST

నేడు తిరుమల శ్రీవారి అంగప్రదక్షిణ టికెట్లు విడుదల

నేడు తిరుమల శ్రీవారి అంగప్రదక్షిణ టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఫిబ్రవరి కోటా కింద అంగ ప్రదక్షిణ టికెట్లను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది. ఆన్ లైన్ ద్వారా టీటీడీ ఈ టికెట్లను విడుదల చేయనుంది. అయితే కొన్ని రోజుల పాటు ఈ అంగ ప్రదక్షిణ టికెట్లను టీటీడీ జారీ చేయడం ఆపేయనుంది. శ్రీవారి ఆలయంలో బాలాలయం కారణంగా ఫిబ్రవరి 22వ తేది నుంచి 28వ తేది వరకూ ఈ అంగప్రదక్షిణ టోకెన్ల జారీని ఆపివేయనున్నట్లు [&h...

January 24, 2023 / 07:41 AM IST

పాదయాత్రకు ముందు లోకేష్ శ్రీవారి దర్శనం

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన పాదయాత్ర ప్రారంభానికి ముందు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్నారు. శ్రీవారి దర్శనం కోసం లోకేష్ బుధవారం రాత్రి తిరుమలకు చేరుకుంటారు. 27న కుప్పం నుండి పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు లోకేష్. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆశీస్సులు తీసుకొని, ప్రారంభిస్తారు. 25వ తేదీ మధ్యాహ్నం గం.1.20కి హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి బయలుదేరి మొదట ఎన్టీఆర్‌ ఘా...

January 24, 2023 / 06:55 AM IST

జగన్ టికెట్ ‘నో’ అంటే నేనయినా తప్పుకోవాలి: బాలినేని

వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవచ్చని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. జగన్ ఇవ్వలేను అంటే తానైనా ఏమీ చేసేదీ లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ముందు వాపోయారు. ఏది ఏమైనా విబేధాలు పక్కనపెట్టి పార్టీ గెలుపు కోసం పని చేయాలని కార్యకర్తలు, నాయకులకు సూచించారు. కొన్నాళ్ల నుంచి బాలినేని పార్టీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పదవి నుంచి వైదొ...

January 23, 2023 / 08:20 PM IST

తూర్పు గోదావరిలో పట్టాలు తప్పిన రైలు

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. పిఠాపురం – సామర్లకోట మధ్య పట్టాలు గూడ్స్‌ రైలు పట్టాలు తప్పగా.. ఆ మార్గంలో ప్రయాణిస్తున్న రైళ్లన్నీ ఆలస్యంగా నడుస్తున్నాయి. రైలు పట్టాలు తప్పడంతో విశాఖపట్నం నుంచి విజయవాడ రూట్‌లో పలు రైళ్లు రాకపోకలు ఆలస్యం అవుతున్నాయని అధికారులు తెలిపారు. పిఠాపురంలో స్టేషన్‌లో యశ్వంతపూర్, రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నిలిచిపోయాయి. దీంతో ప్ర...

January 23, 2023 / 08:02 PM IST

ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ బదిలీ.. జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశం

సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బదిలీ చేసింది. సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీచేసింది. ఇటీవలే డీజీపీ ర్యాంకు పొందిన సునీల్ కుమార్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మాత్తుగా బదిలీ చేసింది. సీఐడీ అదనపు డీజీగా సంజయ్‌కి అదనపు బాధ్యతలు అప్పగించింది. సంజయ్ ప్రస్తుతం ఫైర్ సర్వీసెస్ డీజీగా విధులు నిర్వర్తిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఐడీ పేరు, సునీల్ కుమార...

January 23, 2023 / 05:48 PM IST