అమెరికాలో దుండగుడు జరిపిన కాల్పులలో తెలుగు విద్యార్థి దుర్మరణం చెందాడు. మరొక విద్యార్థికి గాయాలు అయ్యాయి. వీరితోనే ఉన్న మరో తెలుగు విద్యార్థి కాల్పుల ఘటన నుండి బయటపడ్డారు. విజయవాడకు చెందిన నందెపు దేవాశిష్ హైదరాబాద్లో ఉంటూ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. తెలంగాణలోని సంగారెడ్డి రామచంద్రాపురంకు చెందిన సాయిచరణ్ ఈ నెల 11న అమెరికాలో ఎంఎస్ కోసం వెళ్లారు. వీరు చికాగోలోని గవర్నర్ స్టేట్ యూనివర్...
నేడు తిరుమల శ్రీవారి అంగప్రదక్షిణ టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఫిబ్రవరి కోటా కింద అంగ ప్రదక్షిణ టికెట్లను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది. ఆన్ లైన్ ద్వారా టీటీడీ ఈ టికెట్లను విడుదల చేయనుంది. అయితే కొన్ని రోజుల పాటు ఈ అంగ ప్రదక్షిణ టికెట్లను టీటీడీ జారీ చేయడం ఆపేయనుంది. శ్రీవారి ఆలయంలో బాలాలయం కారణంగా ఫిబ్రవరి 22వ తేది నుంచి 28వ తేది వరకూ ఈ అంగప్రదక్షిణ టోకెన్ల జారీని ఆపివేయనున్నట్లు [&h...
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన పాదయాత్ర ప్రారంభానికి ముందు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్నారు. శ్రీవారి దర్శనం కోసం లోకేష్ బుధవారం రాత్రి తిరుమలకు చేరుకుంటారు. 27న కుప్పం నుండి పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు లోకేష్. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆశీస్సులు తీసుకొని, ప్రారంభిస్తారు. 25వ తేదీ మధ్యాహ్నం గం.1.20కి హైదరాబాద్లోని తన నివాసం నుంచి బయలుదేరి మొదట ఎన్టీఆర్ ఘా...
వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవచ్చని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. జగన్ ఇవ్వలేను అంటే తానైనా ఏమీ చేసేదీ లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ముందు వాపోయారు. ఏది ఏమైనా విబేధాలు పక్కనపెట్టి పార్టీ గెలుపు కోసం పని చేయాలని కార్యకర్తలు, నాయకులకు సూచించారు. కొన్నాళ్ల నుంచి బాలినేని పార్టీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పదవి నుంచి వైదొ...
ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. పిఠాపురం – సామర్లకోట మధ్య పట్టాలు గూడ్స్ రైలు పట్టాలు తప్పగా.. ఆ మార్గంలో ప్రయాణిస్తున్న రైళ్లన్నీ ఆలస్యంగా నడుస్తున్నాయి. రైలు పట్టాలు తప్పడంతో విశాఖపట్నం నుంచి విజయవాడ రూట్లో పలు రైళ్లు రాకపోకలు ఆలస్యం అవుతున్నాయని అధికారులు తెలిపారు. పిఠాపురంలో స్టేషన్లో యశ్వంతపూర్, రత్నాచల్ ఎక్స్ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. దీంతో ప్ర...
సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బదిలీ చేసింది. సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీచేసింది. ఇటీవలే డీజీపీ ర్యాంకు పొందిన సునీల్ కుమార్ను రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మాత్తుగా బదిలీ చేసింది. సీఐడీ అదనపు డీజీగా సంజయ్కి అదనపు బాధ్యతలు అప్పగించింది. సంజయ్ ప్రస్తుతం ఫైర్ సర్వీసెస్ డీజీగా విధులు నిర్వర్తిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఐడీ పేరు, సునీల్ కుమార...
టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. యువ హీరో సుధీర్ వర్మ ఆత్మహత్య చేసుకున్నాడు.వైజాగ్ లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతని మరణానికి వ్యక్తిగత సమస్యలే కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. 2013 లో కిశోర్ తిరుమల డైరెక్టర్ వహించిన సెకండ్ హ్యాండ్ సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఆయన ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వత వర ముళ్లపూడి దర్మకత్వంలో కుందనపు బొమ్మ చిత్రంలో నటించారు. ఈ సినిమా 2016 లో రిలీజ్ అయింది. మరికొన్ని సిన...
మరో నాలుగురోజుల్లో నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభం కానుంది. పోలీసుల అనుమతి రాకపోవడంతో టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల చంద్రబాబు నాయుడు సభలో తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. సభలు, సమావేశాలు, ర్యాలీల నిర్వహించొద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. జీవో నంబర్ 1 అమల్లోకి తీసుకొచ్చింది. ప్రభుత్వ వైఖరిని విపక్షాలు ముక్తకంఠంతో ఖండించాయి. ప్రతిపక్షాల గొంతు అ...
మరో రెండు రోజుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి సాలిడ్ ట్రీట్ రాబోతోందంటూ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. అయితే.. ఇప్పుడు మాత్రం సౌండ్ తగ్గిపోయినట్టే కనిపిస్తోంది. పవన్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్.. హరిహర వీరమల్లు టీజర్ ని రిపబ్లిక్ డే కానుకగా రిలీజ్ చేస్తామన్నారు. అయితే జనవరి 26 దగ్గర పడుతున్నా.. మేకర్స్ నుంచి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ లేదు. దాంతో అసలు హరిహర వీరమల్లు టీజర్...
ఇటీవల.. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కందుకూరులో నిర్వహించిన బహిరంగ సభ సమయంలో… తొక్కిసలాట జరిగి అమాయకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా… ఈ ఘటన నేపథ్యంలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులతోపాటు పంచాయితీ రాజ్ రోడ్లు, మున్సిపల్ రోడ్లపై సభలు, సమావేశాలను నిషేధిస్తూ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ 1ను రాష్ట్ర ప్రభుత్వం జారీచేసింది. ప్రజలకు ఇబ్బందులు కల్గించకూడదన్న ఉద్దేశంతోన...
ఆర్ఆర్ఆర్ మొదలు పెట్టినప్పటి నుంచి.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్.. కొట్టుకుంటునే ఉన్నారు. ఈ సినిమా హాలీవుడ్లో దుమ్ములేపుతున్న కూడా గొడవ పడుతున్నారు. ఈసారి ఏకంగా అవతార్ డైరెక్టర్ చేసిన కామెంట్స్ పట్టుకొని లొల్లి చేస్తున్నారు. అసలు ఈ సారి ఫ్యాన్స్ వార్ చూస్తే.. ఇదేం రచ్చ రా బాబు అనక తప్పదు. యావత్ ప్రపంచాన్ని ఆకర్షించిన ‘ఆర్ఆర్ఆర్’కు.. జేమ్స్ కేమరాన్ ఫిదా...
నారా లోకేష్.. పాదయాత్రకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చేందుకు ఒప్పుకోవడం లేదు. ఈ పాదయాత్ర కి ప్రభుత్వం పెడుతున్న కండిషన్స్ పై టీడీపీ సీనియర్ నేత బొండా ఉమ మండిపడ్డారు. లోకేష్ పాదయాత్రకు డీజీపీ దేశంలో ఎక్కడా లేని కండిషన్లు పెట్టడం తాడేపల్లి కుట్రే అని బోండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్రకి ఎంత మంది వస్తారో, ఎన్ని కార్లు వస్తాయో వాటి వివరాలు ఇమ్మంటే ఇవ్వడం సాధ్యమా అని ప్రశ్నించారు. లోకేష్ పాదయాత...
పట్టాలు దాటుతూ.. రైలు ఢీకొని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. పట్టాలు దాటుతుండగా ఎదురుగా వచ్చిన రైలు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి వెంటనే చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించ...
తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుర్తింపు కార్డులను జారీ చేశారు. ఈ సందర్భంగా టీటీడీ జేఈవో సదా భార్గవి మీడియాతో మాట్లాడారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులతో ఆలయ సిబ్బంది, ఉద్యోగులు గౌరవ మర్యాదలతో వ్యవహరించాలని తెలిపారు. టీటీడీలో వివిధ సొసైటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు మెరుగైన వేతనం, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. కార్పొరేషన్ ఉద్యోగుల మేలు కోసం మార్గదర్శక...
విశాఖలో హత్యాయత్నం కలకలం రేపింది. తండ్రిపై కూతురు కత్తితో దాడి చేసింది. శంకరమఠం ప్రాంతంలో ఈ దారుణ ఘటన జరిగింది. ప్రేమ వ్యవహారంలో మందలించినందుకు తండ్రిపై కోపంతో కూతురు ఈ దాడి చేసింది. పోలీసులకు తండ్రి ముకుందరావు ఫిర్యాదు చేయడంతో బాలికను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలు తన లవర్ కి ఇంట్లోని నగలు, నగదు రహస్యంగా ఇచ్చింది. అంతేకాదు అతడినికి ఇవ్వడానికి మరిన్ని డబ్బులు కూడా ఇవ్వమని తండ్రిని...