PPM: మహిళలు బస్సు ప్రయాణాలు చేస్తున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలని శక్తి టీమ్ హెడ్ కానిస్టేబుల్ సీతయ్య తెలిపారు. బుధవారం సాలూరు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మెడలో బంగారు ఆభరణాలు కప్పుకోవాలని కోరారు. సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్క మహిళ శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని, ఆపద సమయంలో ఎస్వోఎస్ బటన్ ప్రెస్ చేయాలని చెప్పుకొచ్చారు.