KRNL: టీడీపీ మంత్రాలయం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి శనివారం మంత్రి నారా లోకేశ్ను కలిశారు. కర్ణాటక రాష్ట్రం సిందనూరు తాలూకాలో సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవం, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కాంస్య విగ్ర ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనను రాఘవేంద్ర రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.