NLR: మార్కాపురం జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో నెల్లూరు జిల్లా వాసులు 10 మందికిపైగా ఉన్నారు. ఈ ఘటనపై మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర తదితరులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని వారు పేర్కొన్నారు.