AP: ప్రకాశం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాద స్థలాన్ని మంత్రులు వంగలపూడి అనిత, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరిశీలించారు. అధికారులతో సమీక్షించి ప్రమాద కారణాలను అడిగి తెలుసుకున్నారు. డీజీపీ హరీశ్కుమార్ గుప్తా, ఐజీ త్రిపాఠి ఘటనాస్థలిలో ఆధారాలు సేకరించగా, ఫోరెన్సిక్ నిపుణులు దర్యాప్తు చేపట్టారు.