SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు పొందూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆదునీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు పొందూరు MPDO కార్యాలయం వద్ద గ్రామ పంచాయితీలకు “ట్రై సైకిల్స్” పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని ఎమ్మెల్యే కార్యాలయం ఆదివారం ప్రకటనలో తెలిపారు.