ప్రకాశం: తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ఒంగోలు సమన్వయకర్త చుండూరి రవిబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఒంగోలు నియోజకవర్గంలో చేస్తున్న కార్యక్రమాల గురించి జగన్కు ఆయన వివరించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ.. పార్టీ బలోపేతంపై కృషి చేయాలని రవి బాబుకు జగన్ సూచించారు.