SKLM: కాశీబుగ్గ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం మధ్యాహ్నం స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో కూర్చొని మధ్యాహ్నం భోజనాన్ని రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని అందుతుందో లేదో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.