W.G: ఉండి మండలం పెదపుల్లేరు గ్రామంలో కాస్మో పొలిటన్ క్లబ్ వ్యవస్థాపకులు, కీర్తిశేషులు కలిదిండి రామచంద్ర రాజు (రామం) విగ్రహావిష్కరణ శనివారం ఘనంగా జరిగింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మాజీ DCCB ఛైర్మన్ కరటం రాంబాబు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. రామం చేసిన సేవలను స్మరించుకోవాలని అన్నారు.