SKLM: పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషను రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఛైర్మన్ వజ్జ బాబూరావు మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం జరిగిన ఈ సమావేశంలో నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ కార్యక్రమాలు , వివిధ అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పలాస నియోజకవర్గ సమన్వయకర్త వెంకన్న చౌదరి పాల్గొన్నారు.