BPT: మార్టూరు మండలం కోనంకి గ్రామానికి చెందిన రాకేష్ కుమార్ అమెరికాలోని జఫర్సన్ ఐన్స్టీన్ మెడికల్ యూనివర్సిటీలో ఇంటర్నల్ మెడిసిన్ MD సీటు సాధించాడు. సంవత్సరానికి సుమారు రూ. 85 లక్షల స్టైఫండ్ పొందనున్నాడు. ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ స్థాయి సీటు దక్కించుకున్న ఏకైక విద్యార్థిగా నిలిచాడు.