SKLM: పలు కేసులలో రౌడీ షీటర్లుగా నమోదైన పలువురిని పోలీస్ స్టేషన్కు రప్పించి వారికి తగిన విధంగా అవగాహన కల్పించామని ఎస్సై జి.రంజిత్ తెలిపారు. ఆదివారం సాయంత్రం పోలాకి మండల పోలీస్ స్టేషన్లో మండలంలో ఉన్న రౌడీషీటర్లను జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు స్టేషన్కు రప్పించడం జరిగిందన్నారు. వారితో మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఎటువంటి నేరాలు పాల్పడకూడదని హెచ్చరించారు.