KDP: దువ్వూరులోని ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో జిల్లా విజిలెన్స్ అధికారులు, ప్రొద్దుటూరు జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ సంయుక్త ఆధ్వర్యంలో దాడులు చేశారు. ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా రవాణా అవుతున్న వస్తువులను గుర్తించారు. వాటి విలువను అధికారులు లెక్కించారు. సుమారు రూ.3.15 లక్షల పన్ను ఎగవేతను గుర్తించారు.