TPT: సూళ్లూరుపేట ఎంపీడీవో కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఎమ్మెల్యే విజయశ్రీ శుక్రవారం నిర్వహించారు. ప్రజల కష్టాలు తీర్చడంతో పాటు ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా ప్రతివారం క్రమం తప్పకుండా ‘ప్రజాదర్బారు’ను నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.