సత్యసాయి: ఆమడగూరు తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. PGRS, రెవెన్యూ క్లినిక్ ద్వారా వచ్చిన అర్జీలను గడువులోగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. మ్యుటేషన్లు, ఎఫ్-లైన్ దరఖాస్తుల స్థితిగతులను ఆయన పరిశీలించారు.