KRNL: అమరావతికి వైసీపీ పార్టీ వ్యతిరేకం కాదని ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి అన్నారు. R&B గెస్ట్ హౌస్లో జరిగిన మీడియా సమావేశంలో ఇవాళ ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు పాలనలో శాశ్వత భవనాలు కూడా నిర్మించలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పనులు కనిపించడం లేదన్నారు. జగన్పై విమర్శలు చేస్తే సహించబోమని హెచ్చరించారు.