PPM: ప్రజా సమస్యల పరిష్కార ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే జగదీశ్వరి అన్నారు. గుమ్మలక్ష్మీపురంలో నిర్వహించిన ప్రజాదర్బార్కి వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు వచ్చి వినతులను సమర్పించారు. ప్రతి ఒక్కరి సమస్యను ఆలకించి సంబంధిత అధికారులు దృష్టికి సమస్యను తీసుకువెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తా అన్నారు.