KRNL: ఆదోనిలో నూర్ అహ్మద్ అనే ఔట్సోర్సింగ్ ఉద్యోగి సోషల్ మీడియాలో వైసీపీ పార్టీపై, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే అతనిపై సబ్ కలెక్టర్కు ఫిర్యాదు చేసినప్పటికీ, మళ్లీ విమర్శలు కొనసాగిస్తున్నాడని తెలిపారు. అతడిని తక్షణమే ఔట్సోర్సింగ్ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలని ఇవాళ మెమోరాండం ఇచ్చినట్లు చెప్పారు.