PPM: జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ఎస్. మన్మధరావు జిల్లాలో పారా వెటర్నరీ సిబ్బంది మరియు గోపాలమిత్రలతో సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. జిల్లాలో ఉన్న అన్ని ట్యూషన్లోను లింగ నిర్ధారిత వీర్యం (SSS)ను అమలు పరచమని అధికారులను ఆదేశించారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని లింగ నిర్ధారిత వీర్యం ధరనురూ.500 నుంచి రూ.150 వరకు తగ్గించమన్నారు.