సత్యసాయి: పెనుకొండ నియోజకవర్గం నుంచి 59 మంది డీఎస్సీలో విజయం సాధించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత గురువారం వారికి నియామక పత్రాలు అందచేసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం డీఎస్సీని విజయవంతంగా పూర్తి చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15,941 మంది డీఎస్సీకి ఎంపికైయ్యారని వారికి ఒకే రోజు ఒకే వేదిక నుంచి నియామక పత్రాలు అందజేసినట్లు తెలిపారు.