TPT: చంద్రగిరి నియోజకవర్గంలోని ఎర్రవారిపాలెం మండలం ఆవలయ్యగారిపల్లి–కూరపర్తివారిపల్లి గ్రామాల్లో నిర్వహించనున్న శ్రీ కోదండ రామస్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవానికి తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డిని ఆహ్వానించారు. ఆలయ ప్రతిష్ఠా కార్యక్రమ ఆహ్వాన పత్రికను అందజేసి మహోత్సవానికి విచ్చేయాలని కోరగా, ఆయన ఆహ్వానాన్ని స్వీకరించారు.
Tags :