SKLM: సీఎం రిలీఫ్ ఫండ్తోనే పేదలకు ఆర్థిక భరోసా కలుగుతుందని పలాస ఎమ్మెల్యే శిరీష అన్నారు. బుధవారం సాయంత్రం పలాస టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 12 మంది లబ్ధిదారులకు రూ. 10.85 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఆమె మాట్లాడుతూ. ఆపదలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు.