GNTR: చంద్రగ్రహణం కారణంగా మార్చి 3న పెదకాకాని శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఉప కమిషనర్ లీలా కుమార్ తెలిపారు.ఆ రోజు ఉదయం 5:30 నుంచి 9 గంటల వరకు మాత్రమే భక్తులకు దర్శనాలు,ఆర్జిత సేవలకు అనుమతి ఉంటుంది.గ్రహణం ముగిశాక, మార్చి 4న ఉదయం ఆలయ శుద్ధి, సంప్రోక్షణ అనంతరం 7గంటల నుంచి భక్తులను తిరిగి అనుమతిస్తామని ఆయన పేర్కొన్నారు.