W.G: పెనుమంట్ర MRO కార్యాలయం వద్ద బుధవారం సెక్రటరీలు, VROలు, సర్వేయర్లతో తహశీల్దార్ రవికుమార్ సమీక్ష నిర్వహించారు. జనగణన – 2027 ఫేజ్-1కు సంబంధించి హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ మ్యాపింగ్, ల్యాండ్ మార్క్ గుర్తింపుపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. మ్యాపులు గీసేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ సమావేశంలో ASO అశోక్ రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు