ATP: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తున్న ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ఎమ్మెల్సీ శివరామిరెడ్డి పేర్కొన్నారు. రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు.