పశ్చిమ గోదావరి జిల్లాలో పెళ్లి సందడి మొదలైంది. గత రెండు నెలలుగా శుక్ర మౌడ్యమి కారణంగా ఆలస్యం ఆయన వివాహాలు ఆదివారం నుంచి ప్రారంభం అయ్యాయి. ఆదివారం రాత్రి తాడేపల్లిగూడెంలో వివాహాలు భారీగా జరిగాయి. కళ్యాణ మండపంలు దొరకని పరిస్థితో హడావుడిగా చేశారు. మే 9వరకు లగ్గాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.