PDL: వినుకొండ నియోజకవర్గంలో బుధవారం నిర్వహించే పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నియోజకవర్గ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కూటమి నాయకులకు తెలియజేశారు. ముఖ్యంగా వృద్ధులు వికలాంగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని వారి ఇల్లవద్దకే వెళ్లి సేవలు అందించాలని కూటమి నాయుకులకు, ప్రభుత్వ ఉద్యోగులకు తెలియజేశారు.