NLR: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం కార్పొరేషన్లోని కమాండ్ కంట్రోల్ రూమ్లో సోమవారం నిర్వహించారు. విభాగాల వారీగా టిడ్కో హౌసింగ్ 14, టౌన్ ప్లానింగ్ 08, రెవెన్యూ 05, ఇంజనీరింగ్ 04, హెచ్ సెక్షన్ 01, పెన్షన్ 01, ఆప్కాస్ 01, జీఎస్ డబ్ల్యూఎస్ 01, మొత్తం 43 వినతులను కమిషనర్ స్వీకరించారు. అందరికీ న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.