NTR: రెడ్డిగూడెంలో గ్రంథాలయంలో మంగళవారం వేసవి శిక్షణ శిబిరం టీడీపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు. ఈ శిక్షణ శిబిరంలో కంప్యూటర్ ఆపరేటింగ్, మొక్కల పెంపకం, పుస్తక పఠనం, చదరంగం, యోగ, కథలు చెప్పడం వంటివి నిర్వహిస్తున్నామన్నారు. కావున వీటిని సద్వినియోగం చేసుకోవాలని పిల్లలకు సూచించారు.