VSP: సాగర్ నగర్ సమీపంలోని ఇస్కాన్ టెంపుల్ వెనుక భాగంలో, ఎండాడ పరిధిలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న హైకోర్టు న్యాయమూర్తుల అతిథి గృహానికి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ శంకుస్థాపన చేశారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రవి ఎన్. తిల్హరి, రవి చీమలపాటి, జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజుపాల్గొన్నారు.