KRNL: సి.బెళగల్ మండల పరిధిలోని పోలకల్ గ్రామంలోని మూడు సచివాలయాలను గ్రామ వార్డు పర్యవేక్షణ అధికారి డిప్యూటీ ఎంపీడీవో షాషావలి తనిఖీ చేశారు. ఇవాళ ఆయన సచివాలయాల్లో జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వే యొక్క వివరాలపై ఆరా తీశారు. యుఎఫ్ఎస్ సర్వేలో నమోదు కానీ సభ్యుల వివరాలను గుర్తించి త్వరితగతిన సర్వే పూర్తి చేయాలని తెలిపారు.