KRNL: ఆదోని నియోజకవర్గంలో జాయింట్ కలెక్టర్ ఓటర్ మ్యాపింగ్ పురోగతిపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. ప్రతి బీఎల్వో 90% లక్ష్యంతో పనిచేయాలని, జిల్లాలో పురోగతి తక్కువగా ఉందని తెలిపారు. ఈ సమావేశంలో తహసీల్దారు శేషఫణి, డిప్యూటీ తహసీల్దార్ బాబు, స్పెషల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.