ELR: జిల్లాలో ‘మొంథా తుఫాను’ ప్రభావం కారణంగా మంగళవారం నుంచి అన్ని రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తుఫాను ప్రభావం కారణంగా నవంబర్లో నిత్యావసర వస్తువులను నేటి నుంచి అన్ని రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తారని తెలిపారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.