W.G: మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావును విమర్శించే అర్హత ఏఎంసీ ఛైర్మన్ కొండేటి శివకు లేదని తణుకు మాజీ ఏఎంసీ ఛైర్మన్ ఉండవల్లి జానకి అన్నారు. సోమవారం తణుకు వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తణుకు ఏఎంసీ వ్యవస్థను భ్రష్టు పట్టించింది కేవలం తెలుగుదేశం పార్టీ హాయంలోనే అని విమర్శించారు.