NDL: సంజామల మండలం ముదిగేడు గ్రామ సచివాలయంలో అమరజీవి శ్రీపొట్టి శ్రీరాములు వర్ధంతి పురస్కరించుకొని పంచాయితీ కార్యదర్శి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి సచివాలయ ఉద్యోగులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర సాధనలో SPSR సేవలు చిరస్మరణీయం అని కొనియాడారు. మహబూబ్ బేగ్, సురేంద్ర, ప్రేమ్ రాజ్, మస్తాన్, రామకృష్ణ, గౌసియా, రేష్మ పాల్గొన్నారు.