KMR: బిక్కనూర్ మండలంలోని లక్ష్మీదేవుని పల్లెలో మంగళవారం భూభారతిపై రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో సుజాత భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించి, రైతుల నుండి సమస్యల ఆర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ బాలయ్య, గ్రామ రైతులు పాల్గొన్నారు.