CTR: ఫేక్ ఓటర్ కార్డుతో తమిళనాడు మహిళను నగరి కౌన్సిలర్గా నాటి ఎమ్మెల్యే రోజా ఏకగ్రీవం చేయించారని TDP ఆరోపించింది. ‘ఐశ్వర్య పేరుతో తమిళనాడులో ఉంటున్న మహిళకు ఆ పేరుతో అక్కడే ఓటర్ కార్డు ఉంది. నగరి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ‘సాయి సంధ్యా రాణి’ పేరుతో ఆమెకు ఫేక్ ఓటు కార్డు సృష్టించారు. అనంతరం కౌన్సిలర్గా ఏకగ్రీవం చేయించారు. కాగా, YCP దొంగ వేషాలు బయట పడుతున్నాయి.