TPT: తిరుపతికి చెందిన సంగరాజు అశ్విని ‘వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ సంస్థ సౌత్ ఇండియా చీఫ్ కో-ఆర్డినేటర్గా నియమితులయ్యారు. ఆమె విద్యార్హతలు, అనుభవాన్ని గుర్తించి ఈ బాధ్యత అప్పగించినట్లు సంస్థ తెలిపింది. ఈ సందర్భంగా అశ్విని సంతోషం వ్యక్తం చేయగా పలువురు అభినందనలు తెలిపారు.