KDP: వైసీపీ ఆవిర్భావ దినోత్సవంలో ప్రతి నాయకులు తప్పనిసరిగా పాల్గొనాలని పార్టీ అధిష్ఠానం పిలుపునిచ్చింది. అయితే ఈ వేడుకలకు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి ఎక్కడ పాల్గొనలేదు. దీంతో సుధీర్ రెడ్డి పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.