అన్నమయ్య: రాయచోటి గాలివీడు రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులు మైనారిటీ నాయకుడు సుగవాసి ప్రసాద్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. మిఠాయిలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రసాద్ బాబు మైనారిటీల సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో జరిగింది.