PPM: ఈ సృష్టిలో మానవునికి అన్నిటికంటే అపురూపమైనది, ప్రాధాన్యత కలది దృష్టి. కంటి చూపు లేకపోవడం అనేది ఒక శాపం అని జిల్లా నివారణ సంస్థ నేత్ర వైద్య అధికారి జీరు నగేష్రెడ్డి అన్నారు. గురువారం పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతీఒక్కరూ కంటి ఆరోగ్య సంరక్షణపై అవగాహన అవసరం అన్నారు.