కోనసీమ: గత రాత్రి అమలాపురం పట్టణ CI వీరబాబు ,పట్టణ ఎస్సైలు కిషోర్ బాబు, శ్రీనివాసు, సిబ్బంది అందరూ కలిసి ఫ్లాగ్ మార్చ్ చేశారు. అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఈ కార్యక్రమం చేపట్టారు. వేసవికాలంలో రాత్రిపూట అనుమానిత వ్యక్తుల గురించి జాగ్రత్తగా ఉండమని, అనుమానించే వ్యక్తులు సంఘటనల గురించి స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.