NTR: ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) వడగాలులకు గురవ్వకుండా ప్రజానీకం అప్రమత్తంగా ఉండాలని కోరుతూ ఈ మేరకు తమ అధికారిక X ఖాతా ద్వారా శనివారం ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది . జి.కొండూరు 40.5, విజయవాడ అర్బన్ 40.5, రూరల్ 40.4, ఇబ్రహీంపట్నం 40.7, కంచికచర్ల 40.9లో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని APSDMA అధికారులు తెలిపారు.